Saturday, November 1, 2008

ఎ,ఏ,ఐ.

ర్రని ఎండలొ గురకు న్నడు
త్తుగ ఉండెడి కొండను క్కకు
ద్దుల బండికి డమగ వెళ్ళూ
వ్వరి తప్పును దురుగ న్నకు
రుగని వారిని క్కడ నమ్మకు
న్నన్నా అమ్మను న్నకు ప్పుడున్

వరెస్టు శిఖరం త్తూ ఎంత ?
తాజ్ మహల్ క్కడ? ప్పుడు కట్టిరి?
చార్మినార్ కట్టినదీ ?వరూ? ఎందుకు?
నిమిదో క్కము ట్లో ? చెప్పు?
దిక్కులు ,మూలలు , చుక్కలు న్నో? చెప్పు?
రుగుదు, రుగుదు నన్నీ దిక్కులు , మూలలు
నిమిది. చుక్కలు న్నో? లెక్కకు ఎట్టా?

డు కొండలు కు డు ఏండ్లు
రోజూ డవకుండా బడికి రాడు
పనీ చేయడు మన్నా మనుకోడు
దో దేదో చెప్తాడు ? మిటిది?
ఏం చెయ్యాలనుకుంది టీచర్
మనకుండా లూరు తీసుకెళ్ళి
నుగు బొమ్మను కొనిపెట్టిందంతే
డాది పొడవునా నాడూ బడి మానలేదు.

జాక్ ది లవరం - దో తరగతి చదువును
ర! రావతమెక్కి - నవోలు వెళ్ళెను
దు రూకలనిచ్చి - సు క్రీము తినెను
!! అనుచూ - 'తే' సినిమా చూచెను
కమత్యమే బలమని - శ్వర్యకు చెప్పెను.

No comments: